విజయవాడ గ్రామీణం, 2026-08-05
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు మరో రెండు నెలల సమయం పట్టే అవకాశం ఉందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ () అనిల్ చంద్ర పునేఠా తెలిపారు. ఓటరు జాబితా, రిజర్వేషన్లు, కోర్టు కేసులు వంటి కీలక అంశాలపై స్పష్టత వచ్చిన తర్వాతే ఎన్నికల ప్రక్రియ ముందుకు సాగే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు మరో రెండు నెలల సమయం పట్టే అవకాశం ఉందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ () అనిల్ చంద్ర పునేఠా తెలిపారు. ఓటరు జాబితా, రిజర్వేషన్లు, కోర్టు కేసులు వంటి కీలక అంశాలపై స్పష్టత వచ్చిన తర్వాతే ఎన్నికల ప్రక్రియ ముందుకు సాగే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.
అంతర్గత ఏర్పాట్లు ప్రారంభం
ఎన్నికలు ఆలస్యమైనప్పటికీ, వాటి నిర్వహణకు అవసరమైన అంతర్గత ఏర్పాట్లను ఇప్పటికే ప్రారంభించినట్లు ఎన్నికల కమిషనర్ వెల్లడించారు. ఈ ప్రక్రియకు సంబంధించి అన్ని అంశాలపై దృష్టి సారించి, త్వరలోనే ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.












