స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సచివాలయాలు, Andhra Pradesh (క్రౌన్ హ్యూమన్ రైట్స్) సెప్టెంబర్ 07
ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పథకం కింద కొత్త పింఛన్ల కోసం అర్హులైన వారి నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నట్లు గుంటూరు కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ తెలిపారు. ఈ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ వ తేదీ నుంచి ప్రారంభమై 16వ తేదీ వరకు కొనసాగుతుంది.
*NTR భరోసా పింఛన్లకు దరఖాస్తుల ఆహ్వానం* NTR భరోసా పింఛన్లకు అర్హులైన వారి నుంచి కొత్త పింఛన్ల కోసం దరఖాస్తులు స్వీకరించనున్నట్లు కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ తెలిపారు. నుంచి 16 వరకు స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సచివాలయాల్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, నేత కార్మికులు, మత్స్యకారులు తదితర అర్హులైన వారు అవసరమైన ధ్రువపత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.











